సిరియాలో అసద్ పాలనకు ముగింపు: తిరుగుబాటుదారుల విజయం

సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం కీలక మలుపు తిరిగింది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్, తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించడంతో, దేశాన్ని విడిచి పారిపోయారు. ఇది 24 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆయన పాలనకు ముగింపు పలికింది. తిరుగుబాటుదారులు, రష్యా మరియు ఇరాన్ మద్దతు పొందిన అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ,

సిరియాను తక్షణమే వీడండి: భారత పౌరులకు కేంద్రం హితవు

హైదరాబాద్: సిరియాలో తీవ్ర అంతర్యుద్ధ పరిస్థితులు తలెత్తడంతో భారత విదేశాంగ శాఖ భారత పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసిన అడ్వైజరీలో, సిరియాలో ఉన్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. అలాగే, తదుపరి నోటిఫికేషన్ వరకు సిరియాకు ప్రయాణం