
ఆ రెండు ప్రాంతాలలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ!
గోదావరికి అంతకంతకూ వరద ఉధృతి పెరుగురతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 19 లక్షల 21 వేల క్యూసెక్కులు
True Journalism, No misleading titles, No cooked up stories and cheap analyses?…..
Contact Us : [email protected], Call : 9849851841
గోదావరికి అంతకంతకూ వరద ఉధృతి పెరుగురతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 19 లక్షల 21 వేల క్యూసెక్కులు
టాలీవుడ్ హీరో రామ్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కుట్ర జరుగుతోందంటూ పెద్ద బాంబే పేల్చారు. పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది.. సీఎంని తప్పుగా చూపించడానికి.. ‘వైఎస్ జగన్ గారు మీ
విశాఖలో రాజధాని ఏర్పాటుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖలు చేశారు. విశాఖ లో రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖలో
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ప్రక్రియ ఊహించని స్దాయిలో వేగం పుంజుకుంది. కోవిడ్-19 వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో ఎలాంటి ల్యాబ్లు లేకపోయినా సమయానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా కరోనా పరీక్షల సామర్ధ్యం
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ప్రక్రియ ఊహించని స్దాయిలో వేగం పుంజుకుంది. కోవిడ్-19 వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో ఎలాంటి ల్యాబ్లు లేకపోయినా సమయానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా కరోనా పరీక్షల సామర్ధ్యం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పవన్ ను సోము వీర్రాజు కలవడం ఇదే తొలిసారి. ఏపీలో జనసేన,
విశాఖపట్నం పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో సోమవారం(జులై13) రాత్రి సుమారు 11గంటల సమయంలో పరిశ్రమ నుంచి భారీ పేలుడు సంభవించింది. సాల్వెంట్ కంపెనీలో పేలుడుతో పాటు భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా
జిల్లాలో రోజురోజుకు కరోనా తీవ్రత అధికమవుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ను మరికొన్ని రోజులు పోడిగిస్తున్నట్లు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరిష తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 14 వరకు
విశాఖపట్నం , చండీగఢ్, జైపూర్ మరియు మంగళూరు లో 4 కొత్త జోనల్ కార్యాలయాలు దేశవ్యాప్తంగా వ్యాపార అభవృద్ధిని బలోపేతం చేయడానికి కొత్త నిర్వహణ వ్యవస్థ ఏప్రిల్ 1, 2020 న ఆంధ్రా బ్యాంక్
ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్డౌన్ నిబంధనల సడలింపు అనంతరం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 154 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ