అదానీ వివాదం, మణిపూర్ అల్లర్లపై కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్ నిరసన
హైదరాబాద్: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు గురవుతున్న అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఛలో రాజ్ భవన్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్