గుకేష్‌కి సన్మానం: ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌కు తమిళనాడు నుంచి రూ. 5 కోట్ల బహుమతి

చెన్నై, డిసెంబర్ 18: ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకుని దేశాన్ని గర్వపడేలా చేసిన గుకేష్‌ దొమ్మరాజుకు తమిళనాడు ప్రభుత్వం ఘన సన్మానం చేసింది. మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ గారితో పాటు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌