బలపడుతున్న అల్పపీడనం – తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం తమిళనాడు తీరం వైపుకు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం