Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

తెలంగాణలో భారీ పెట్టుబడులు: దావోస్‌లో మూడు కీలక ఒప్పందాలు

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల జలపాతం కొనసాగుతోంది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం, ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్‌) రూ.15,000 కోట్లతో

ఏపీ కొత్త పర్యాటక పాలసీ 2024-2029 ఆవిష్కరణ: రూ. 25,000 కోట్లు పెట్టుబడుల లక్ష్యంతో ప్రణాళిక

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పర్యాటక రంగ అభివృద్ధికి గణనీయమైన మార్పులను తీసుకురావడానికి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు 2024-2029 సంవత్సరాలకు నూతన పర్యాటక పాలసీని ఆవిష్కరించారు. ఈ పాలసీని విజయవాడలో సీఐఐ మరియు ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక పెట్టుబడిదారుల