Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

హెచ్‌సీయూ భూమి వివాదం: రాష్ట్రపతికి లేఖ, విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూమి వివాదం తీవ్ర రూపం దాల్చింది. యూనివర్సిటీకి చెందిన 512 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్‌సీయూ విద్యార్థి సంఘం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు

**హెచ్‌సీయూ 400 ఎకరాల వేలంపై వివాదం: నాగ్ అశ్విన్ అసహనం**

హైదరాబాద్, మార్చి 20, 2025: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కు చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలన్న నిర్ణయంపై వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మన ఖర్మ.. ఏమీ చేయలేం’ అంటూ అసహనం వ్యక్తం

జపాన్లో “కల్కి 2898 ఏ.డి.” ప్రీమియ‌ర్‌ – ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోకి భారీ స్పందన

ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఏ.డి.”, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా గుర్తింపు పొందింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో గ్రాండ్ రిలీజ్ ఇచ్చినప్పటి