వైకుంఠ ఏకాదశి: తిరుమలలో విస్తృత ఏర్పాట్లు, టికెట్ల జారీ తేదీలు వెల్లడించిన తితిదే

తిరుమల: 2024 జనవరి 10 నుండి 19 వరకు జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని తితిదే అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు, తితిదే ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య, అన్నమయ్య భవన్‌లో జరిగిన

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు

  బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని, పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం