గుకేష్‌కి సన్మానం: ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌కు తమిళనాడు నుంచి రూ. 5 కోట్ల బహుమతి

చెన్నై, డిసెంబర్ 18: ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకుని దేశాన్ని గర్వపడేలా చేసిన గుకేష్‌ దొమ్మరాజుకు తమిళనాడు ప్రభుత్వం ఘన సన్మానం చేసింది. మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ గారితో పాటు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు

  బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని, పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం

ఇళయరాజాకు శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో అవమానం – వివాదాస్పద ఘటన

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో అవమానం ఎదురైంది. ఆలయంలోని గర్భగుడి ముందు ఉన్న అర్థమండపంలోకి ఆయన ప్రవేశించగానే ఆలయ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో