Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

అమీర్‌పేటలో గ్యాస్ సిలిండర్ పేలుడు: క్రిసెంట్ కేఫ్‌లో ఐదుగురికి గాయాలు

హైదరాబాద్: అమీర్‌పేటలోని క్రిసెంట్ కేఫ్ అండ్ బేకరీస్‌లో సోమవారం (మార్చి 24, 2025) తెల్లవారుజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి బేకరీ సమీపంలోని హరి

జైపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం: 8 మంది మృతి, 40 మందికి గాయాలు

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అజ్మీర్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఒక కెమికల్స్ నింపిన ట్యాంకర్ పేలడంతో, ఆ ప్రాంతంలో ఉన్న 40 వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లు అధికారులు