ఫార్ములా–ఈ రేసు అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని కేటీఆర్ డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఓ లేఖ రాశారు. “ఫార్ములా–ఈ రేస్” పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కక్ష

ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్ – ఆటో కార్మికులకు బీఆర్ఎస్ సంఘీభావం

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి రావడం ప్రజల్లో ఆసక్తిని రేపింది. ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఆటో నడిపి అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు పార్టీ సభ్యులు ఖాకీ చొక్కాలు ధరించి, ఆటోల్లోనే రాకపోకలు సాగించడం