
భారత్ గ్రాండ్ విజయంతో సిరీస్కు శుభారంభం
ఇంగ్లండ్పై టీమిండియా ఘన విజయం వేదిక: కోల్కతా ఈడెన్ గార్డెన్స్ ఇంగ్లండ్తో తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ (79 పరుగులు, 34 బంతుల్లో) విధ్వంసకర