రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ప్రకటనతో క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. అశ్విన్ తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించే సమయంలో అతడు చాలా

టీమిండియాకు ఆందోళన.. గబ్బా టెస్టులో చేతులెత్తేస్తున్న బ్యాటర్లు

బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 మూడో టెస్టులో టీమిండియా గట్టి సమస్యల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసిన తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన భారత్ బ్యాటర్లు శ్రమించడం దుర్లభమైపోయింది. యశస్వీ జైస్వాల్ (4), శుభమన్