పీవీ సింధు వివాహ రిసెప్షన్‌: ప్రముఖులు హాజరుకానున్నారు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, వెంకటదత్త సాయి వివాహ వేడుకలో భాగంగా ఈ రోజు (మంగళవారం) మరో ముఖ్యమైన కార్యక్రమం నగరంలో జరగనుంది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని అన్వయ కన్వెన్షన్స్‌ వేదికగా రిసెప్షన్‌ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు క్రీడా, సినిమా, రాజకీయ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు.

శనివారం ఉదయం ఎల్‌కే అద్వానీకి అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

న్యూఢిల్లీలో, 14 డిసెంబర్ 2024: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ (97) ఆరోగ్య పరిస్థితి మరోసారి దిగజారింది. శనివారం ఉదయం అద్వానీకి అనారోగ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం