జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ మద్దతు: లోక్‌సభలో దద్దరిల్లు

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడంపై కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్లమెంట్ లోక్‌సభ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చలు జరుగగా, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ బిల్లును స్వాగతిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి

జమిలి ఎన్నికల బిల్లు: నేడు లోక్‌సభ ముందుకు.. బీజేపీ కీలక వ్యూహం

జమిలి ఎన్నికల (One Nation One Election) నిర్వహణకు సంబంధించి కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 2027లో దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు!

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 2027లో దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ‘‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’’ (One Nation, One Election) నినాదంతో ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ ఎన్నికల