సంధ్య థియేటర్ తొక్కిసలాట: కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

హైదరాబాద్‌: ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ బుధవారం పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్లిన అల్లు అరవింద్‌, శ్రీతేజ్

శనివారం ఉదయం ఎల్‌కే అద్వానీకి అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

న్యూఢిల్లీలో, 14 డిసెంబర్ 2024: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ (97) ఆరోగ్య పరిస్థితి మరోసారి దిగజారింది. శనివారం ఉదయం అద్వానీకి అనారోగ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం