Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

అమరావతి సమీపంలో భారతదేశ అతిపెద్ద రైల్వే స్టేషన్: టెండర్ ప్రకటన త్వరలో

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెండర్ ప్రకటన త్వరలో విడుదల కానుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ భారీ రైల్వే స్టేషన్‌తో పాటు,

అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం – రూ.6,800 కోట్లు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు అమరావతికి రూ.6,800 కోట్ల రుణాన్ని ఆమోదించినట్లు సమాచారం. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) కూడా రూ.6,700 కోట్ల