Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

ఏపీలో జాతీయ రహదారి విస్తరణ: రూ.5,417 కోట్లతో నాలుగు లైన్లపై అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హైవే 544డిలో విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 219.80 కిలోమీటర్ల రహదారిని నాలుగు లైన్లుగా పెంచేందుకు రూ.5,417 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ విస్తరణలో

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు నూతన ఊపందిస్తున్న దక్షిణ భాగం పనులు

  హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్ట్‌గా రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ఆకర్షణీయంగా ముందుకు సాగుతోంది. ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి హోదా లభించగా, దక్షిణ భాగం పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య చర్చలు సానుకూలంగా