
మీర్పేట్లో దారుణం: భార్యను హత్య చేసిన భర్త, అసహ్యకర చర్యలు
హైదరాబాద్ మీర్పేట్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఘటన వెలుగుచూసింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా కోసి, కుక్కర్లో ఉడికించి, ఆ ముక్కలను ఎండబెట్టి చెరువులో పడేశాడు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి గురుమూర్తి (39), మాజీ ఆర్మీ ఉద్యోగి.