అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం – రూ.6,800 కోట్లు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు అమరావతికి రూ.6,800 కోట్ల రుణాన్ని ఆమోదించినట్లు సమాచారం. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) కూడా రూ.6,700 కోట్ల

మూసీ ప్రాజెక్టుపై డీపీఆర్ మాయ: ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

హైదరాబాద్, డిసెంబర్ 18: మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం అందిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రతిపాదనల్లో డీపీఆర్ ఉందని సాక్ష్యాలతో తేల్చిచెప్పినా, అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు డీపీఆర్ లేదని చెప్పడం