ఆస్ట్రేలియా జట్టు ప్రకటన: బోర్డర్-గవాస్కర్ చివరి రెండు టెస్టులకు కొత్త యువ ఆటగాడు

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులకు తమ తుదిజట్టును ప్రకటించింది. ఈ 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఓపెనర్ నాథన్ మెక్‌స్వినీ స్థానాన్ని యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ ఆక్రమించాడు. సిడ్‌నీ థండర్ తరఫున బిగ్ బాష్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న