
ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
ఇంగ్లండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 3-1 తేడాతో విజయం సాధించింది. పుణె వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. భారత్ బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా (53) మరియు శివమ్ దూబే (53) అర్ధశతకాలు చేస్తే, బౌలింగ్లో