తెలంగాణలో చలి పంజా: ఉత్తర జిల్లాల్లో తీవ్రత అధికం
తెలంగాణ రాష్ట్రం తీవ్ర చలితీవ్రతను ఎదుర్కొంటోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్ జిల్లాల్లో పరిస్థితి మరింత ఘర్షణగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి గ్రామంలో అత్యల్పంగా 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ఇతర ప్రాంతాల్లోనూ