
కరోనాపై పోరుకు రెడ్డీస్ ల్యాబ్స్ భారీ విరాళం
కరోనా మహమ్మారి నివారణ, సహాయక చర్యల కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ భారీ విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5కోట్లు విరాళం అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి వి.
True Journalism, No misleading titles, No cooked up stories and cheap analyses?…..
Contact Us : [email protected], Call : 9849851841
కరోనా మహమ్మారి నివారణ, సహాయక చర్యల కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ భారీ విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5కోట్లు విరాళం అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి వి.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై నివేదిక సమర్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే అధికార, ప్రతిపక్ష సభ్యలు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నూతన సభాపతికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఇరుపక్షాలు వ్యక్తిగత దూషణలకు
తన భార్య భారతిని నిందితురాలిగా చేరుస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జ్ షీట్ ను దాఖలు చేసిందంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి షాకయ్యానని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష నేత జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సీబీఐ కోర్టు ఆదేశాలతో జగన్ ప్రతి శుక్రవారం కోర్టు హాజరవుతున్నారు. గురువారం పిఠాపురం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. శుక్రవారం కోర్టు వాయిదా ముగించుకుని అదే రోజు
ప్రతికూల పరిస్థితుల్లోనూ రెండకెల అభివృద్ధిని సాధిస్తూ, ఇపుడిపుడే ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధిస్తుంటే, దాన్ని చిదిమేసేందుకు వైసీపీ అరాచకాలు చేస్తోందని మంత్రి భూమా అఖిల ప్రియ మండిపడ్డారు. కేంద్ర బీజేపీతో వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని
రాష్ట్ర మంత్రి లోకేశ్లా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాలేదని, ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ వాళ్లకి కోపం, మాట్లాడకపోతే ఆంధ్ర ప్రజలు తిట్టే ప్రతికూల పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్
విజయవాడఃఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరోక్ష ఆరోపణలు చేశారు. కాగా, సోమవారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం కుడికాల్వ రైతులకు విద్యుత్
Image result for Jc diwakar reddy ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశాను. ఇప్పుడు అంతా ఆల్ రైట్’’ అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్.. సీఎం పదవి కోసమే రోడ్లపై తిరుగుతున్నారని ఆయన